కె.కోటపాడులో జనసేన ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం
ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా శ్రీశ్రీశ్రీ వీరాంజనేయ తీర్థ మహోత్సవం సందర్భంగా కె.కోటపాడు మండల హైస్కూల్ వద్ద జనసేన పార్టీ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమాన్ని మండల జనసేన ఇన్చార్జ్ కుంచా అంజిబాబు చేతుల మీదుగా ప్రారంభించారు.
కార్యక్రమానికి జనసేన సీనియర్ నాయకులు మరియు కార్యకర్తలు వేగి శివాజీ, మణికుమార్, వెంకట్, జగదీష్ తమ సహాయ సహకారాలు అందించారు. అలాగే మండలంలోని జనసేన సీనియర్ నాయకులు, కార్యకర్తలు, గంగు నాయుడు, శ్రీను, బాల, గోపి తదితరులు పాల్గొని భక్తులకు మజ్జిగ పంపిణీ చేశారు.
ఈ వార్త పూర్తి సమాచారం కోసం టచ్ చేయండి...
కె.కోటపాడులో జనసేన ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం
ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా శ్రీశ్రీశ్రీ వీరాంజనేయ తీర్థ మహోత్సవం సందర్భంగా కె.కోటపాడు మండల హైస్కూల్ వద్ద జనసేన పార్టీ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమాన్ని మండల జనసేన ఇన్చార్జ్ కుంచా అంజిబాబు చేతుల మీదుగా ప్రారంభించారు.
కార్యక్రమానికి జనసేన సీనియర్ నాయకులు మరియు కార్యకర్తలు వేగి శివాజీ, మణికుమార్, వెంకట్, జగదీష్ తమ సహాయ సహకారాలు అందించారు. అలాగే మండలంలోని జనసేన సీనియర్ నాయకులు, కార్యకర్తలు, గంగు నాయుడు, శ్రీను, బాల, గోపి తదితరులు పాల్గొని భక్తులకు మజ్జిగ పంపిణీ చేశారు.
మరిన్ని వార్తలు...
మాజీ సీఎం శ్రీ నాదెండ్ల భాస్కరరావు గారికి నివాళులు
తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభకు అనుమతి ఎందుకు నిరాకరణ?
పెద్దకూరపాడు నియోజకవర్గ ఇన్చార్జి రేసులో
ఏపీ హైకోర్టుకు తొలి మహిళా చీఫ్ జస్టిస్… పవన్ కళ్యాణ్ అభినందనలు
గోండుపాలెంలో MSME పార్క్ భూమి పూజ కార్యక్రమం నిర్వహణ